కవిత్రయం తరువాత వారితో సమకాలికుడు అయిన కవి శ్రీనాధుడు.ఇతడు 13వ శతాబ్దకాలంలోనివాడు.శ్రీనాధుడు తన 14వ ఎటనే ముత్తురాజు కధ అనే పద్య కావ్యమ్ను రచించి అందరి మన్ననలు పోందాడు.ఆతరువాత కోండవీటి రెడ్డి రాజైన పెదకోమటి వేమారెడ్డి వద్ద విద్యాదికారిగా భాద్యతలను నిర్వర్తించాడు.రెడ్డిరాజులు అంతరించడంతో పల్నాడు వళ్ళి పల్నాటి వీరచరిత్ర అనే ద్విపదకావ్యం రచించాడు.
శ్రీనాధుడు చాటువులు చెప్పడంలో ఘనసాటి. రాజాశ్రయం కోసం తన దగ్గరి బందువు అయిన బెండపూడి అన్నమంత్రి ద్వారా దాక్షారామ ప్రాంతంలోని రెడ్డిరాజుల కోలువులో స్ధానం సంపాదించాడు.తనకు చేసిన సాయానికి ప్రతికగా అన్నమంత్రికి శివపురాణమును అంకితమిచ్చాడు.
హరవిలాసము,భీమేశ్వర పురాణము,కాశిఖండము,క్రీడాభీరామం,శివరాత్రి మహత్స్యం వంటి పెక్కు గ్రంధాలను రచించాడు.డిండిమ భట్టుతో వాదించి కవిసార్వభౌమ అనే బిరుదును పోందాడు.
|