అష్టదిగ్గజములలో ఒకడైన అల్లసాని పెద్దన తెలుగులో ప్రబంద రచనలకు ఆధ్యుడు.పెద్దన రచించిన మనుచరిత్ర తోలివెలుగు ప్రబంధంగా గుర్తింపు పొందింది.ఇతడు మంచి కవియేగాక రాజ్యవ్యవహరములు నిర్వహించుటలో దిట్ట అందుకే రాయుల కాలంలో పెద్దనామాత్యుడు అని పిలిచేవారు.పెద్దనకు ఆంధ్రకవితా పితామహుడనే బిరుదు కలదు.
రచనలు - మనుచరిత్ర,హరికధాసారము,రామస్తవరాజము,అద్వైతసిద్దాంతము.
|