తయారుచేయు విధానం - చింతపండు గుజ్జుకు రెండుకప్పుల నీరు పొసి దానిలో వెల్లుల్లి రేకలు,ఇంగువ,తగినంత ఉప్పు,రసం పొడి పంచదార వేసి మరగనివ్వాలి.దీనికి ఉడికించిన కందిపప్పు చేర్చి మరికొన్ని నీళ్ళు పొసి మరగనివ్వాలి.బాగా మరిగాక నూనె వేడిచేసి ఆవలు,జిలకర్ర తాలింపు వేస్తే సరిపొతుంది.చివరగా కొత్తిమిర చేరిస్తే సరిపొతుంది.
|